ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి . ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు మార్చి 18 నుంచి 27 వరకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరిగాయి.
పదోతరగతి పరీక్షలకు 31,623 మంది హాజరుకాగా..వారిలో 7,619 మంది అభ్యర్థులు 57.20 శాతం ఉత్తీర్ణతతో ఉత్తీర్ణులయ్యారు.ఇక ఇంటర్ పరీక్షలకు 69,000 మంది హాజరుకాగా, వారిలో 40,919 మంది విద్యార్థులు 62.46 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 55.81శాతం ఉత్తీర్ణత నమోదైంది.
ఇక ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ పరీక్షలకు 73,550 మంది విద్యార్థులు హాజరుకాగా.. 48,377 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 65.77శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాలు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. https://apopenschool.ap.gov.in/ క్రింది లింక్ ద్వారా డైరెక్ట్గా ఫలితాలు తెలుసుకోవచ్చు.
ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ టెన్త్, ఇంటర్ ఫలితాలకు ఇక్కడ క్లిక్ చేయండి
Results of SSC(APOSS) Public Examinations, March-2024
Results of Intermediate (APOSS) Public Examinations, March-2024
Pratap is mass communication and journalism post-graduate, has over seven years experience working as Education Domain. Research on current trends is his main Hobby.